ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఖమ్మంలో 29మందికి కొవిడ్‌

ABN, First Publish Date - 2021-01-20T04:06:27+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 29మంది కొవిడ్‌ బారిన పడినట్టు నిర్ధారణైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం కలెక్టరేట్‌ / ఖమ్మం సంక్షేమవిభాగం, జనవరి 19 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 29మంది కొవిడ్‌ బారిన పడినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 997 మందికి పరీక్షలు నిర్వహించగా 20మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో ఆరుగురు, భద్రాచలం డివిజన్‌లో 14 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. 

Updated Date - 2021-01-20T04:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising