Khammamలో సీపీఐఎంఎల్ రాస్తారోకో
ABN, First Publish Date - 2021-12-07T16:43:03+05:30
జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఖమ్మం: జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేసి, యాసంగిలో వరి సాగుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాస్తోరోకో నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచారు.
Updated Date - 2021-12-07T16:43:03+05:30 IST