ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంధువుల యువతికి మెసేజ్ పంపారంటూ గొడవ..

ABN, First Publish Date - 2021-09-01T18:12:28+05:30

బంధువుల యువతికి మెసేజ్ పంపారన్న విషయంపై ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: బంధువుల యువతికి మెసేజ్ పంపారన్న విషయంపై ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురికావడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది. గుదిమళ్లలో తమ బంధువుల యువతికి అదే గ్రామానికి చెందిన వెంకన్న ఫోన్ మెసేజ్ పంపాడు. ఈ విషయంపై వెంకన్నను యువతి బంధువు రవి నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.


రవిపై కక్ష పెంచుకున్న వెంకన్న తన స్నేహితులతో కలిసి రవిపై ఘర్షణకు దిగాడు. అదే సమయంలో వెంకన్న స్నేహితుడు విజయ్ కుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రవితో పాటు అతని బంధువులు ప్రవీణ్, చంటి గాయపడ్డారు. నిందితులు విజయ్ కుమార్‌తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Updated Date - 2021-09-01T18:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising