ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూముల వార్.. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2021-07-29T21:57:49+05:30

సత్తుపల్లి మండలంలో పోడు భూముల వ్యవహారం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలంలో పోడు భూముల వ్యవహారం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రేగళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోడు భూముల్లో వ్యవసాయ పనులు ప్రారంభించిన గిరిజనులను ఫారెస్టు సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అటవీ మహిళా సిబ్బందికి గాయాలు అయ్యాయి. గత 20 ఏళ్లుగా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు ఫారెస్టు అధికారులు తమ వద్ద నుంచి లాక్కోవాలని చూస్తున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. మహిళలని కూడా చూడకుండా అటవీ సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-29T21:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising