ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ అబద్ధాలతో వంచిస్తున్నారు

ABN, First Publish Date - 2021-03-05T05:31:17+05:30

సీఎం చంద్రశేఖర్‌రావు తొలి నుంచి అబద్ధాలతో ప్రజలను వంచిస్తున్నారని, ఆయన కుమారుడు కేటీఆర్‌ సైతం కొత్త అబద్దాల రాజుగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఆరోపించారు.

భద్రాచలంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జయసారథిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేటీఆర్‌ చెప్పిన లెక్కలన్నీ తప్పులతడకలే

వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధిరెడ్డి

భద్రాచలం/ మణుగూరు మార్చి 4: సీఎం చంద్రశేఖర్‌రావు తొలి నుంచి అబద్ధాలతో ప్రజలను వంచిస్తున్నారని, ఆయన కుమారుడు కేటీఆర్‌ సైతం కొత్త అబద్దాల రాజుగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన మణుగూరు భద్రాచలంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ చెప్పిన ఉద్యోగ నియామకాల లెక్కలే తప్పుల తడకలన్నారు. సింగరేణిలో 12 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారని వాస్తవానికి గతంలో కంటే ఉద్యోగస్థుల సంఖ్య తగ్గిందన్నారు. 5,800 మందికి ఉద్యోగాలిచ్చినా అవి వారసత్వం ఆధారంగా ఇ చ్చినవి మాత్రమేనని, కొత్తగా ఉద్యోగాలు సృష్టించింది ఏమీ లేదన్నారు. ఆయా సమా వేశాలల్లో రామ్మూర్తి, సుధాకర్‌, అక్కి నర్సింహారావు, కాటిబోయిన నాగేశ్వరరావు, రాములు, వీరాస్వామి

Updated Date - 2021-03-05T05:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising