ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులాలను వెంటనే పునఃప్రారంభించాలి: సీపీఎం

ABN, First Publish Date - 2021-10-20T05:04:56+05:30

గురుకుల విద్యాలయాలను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొంతు రాంబాబు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, అక్టోబరు 19: గురుకుల విద్యాలయాలను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొంతు రాంబాబు కోరారు. మంగళవారం చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం సమావేశంలో రాంబాబు మాట్లాడారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రెండునెలల నుంచి నడుస్తున్నాయని అలాగే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభించారని, గురుకులు ప్రారంభించకపోవడం శోచనీయమని విమర్శించారు. పునఃప్రారంభ సమాచారాన్ని హైకోర్టుకు సమర్పించి గురుకులాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్‌, మచ్చా మణి, రవీందర్‌, శ్రీనివాసరావు, రామారావు, రజిత, బొంతు సమత, పాల్గొన్నారు.



Updated Date - 2021-10-20T05:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising