ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి: జడ్పీ సీఈవో ప్రియాంక

ABN, First Publish Date - 2021-02-28T04:39:20+05:30

పల్లెలన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లాపరిషత్‌ సీఈవో ప్రియాంక అన్నారు.

బురదరాఘవాపురంలో నర్సరీ పరిశీలిస్త్ను సీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పల్లెప్రగతి పనులు పరిశీలన

ఏన్కూరు, ఫిబ్రవరి27: పల్లెలన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లాపరిషత్‌ సీఈవో ప్రియాంక అన్నారు. శనివారం మండలంలోని బురదరాఘవాపురం గ్రామంలో ఆమె పర్యటించారు. వైకుంఠధామం, ప్రకృతివనం, నర్సరీ, కంపోస్టుషెడ్‌, ఉన్నత,, ప్రాఽథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం వాటర్‌ట్యాంక్‌, డ్రెయినేజీలు పరిశీలించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని డ్రెయినేజీల్లో చెత్తా తొలగించాల ని అన్నారు. బురదరాఘవాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.అనంతరం స్థా నిక మండలపరిషత్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. పల్లెలన్నీ పరిశుభ్రంగాఉండేలా అధికారులు,సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి, జడ్పీటీసీ బాదావత్‌ బుజ్జి, ఎంపీడీవో అశోక్‌, సర్పంచ్‌ కృష్ణప్రియ, ఏపీవో సూరయ్య, ఉపసర్పంచ్‌ రమేష్‌, పంచాయతీ కార్యదర్శి శివ, పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T04:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising