ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుంటలో పడి బాలిక మృతి

ABN, First Publish Date - 2021-06-05T05:38:31+05:30

ప్రమాదవశాత్తు కుంటలో పడి బాలిక మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని పుఠానితండాలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘునాథపాలెం, జూన్‌ 4: ప్రమాదవశాత్తు కుంటలో పడి బాలిక మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని పుఠానితండాలో జరిగింది. ఎస్‌ఐ వరాల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన బానోత్‌ రాంబాబు కూతురు అఖిల(13), మనవడు గణే్‌ష్‌ మేకలు మేపటానికి గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ కుంట దగ్గరకు మేకలు నీళ్లకోసం వెళ్లాయి. వాటి వెంట వెళ్లిన గణేష్‌  ప్రమాదవశాత్తు కుంటలో పడ్డాడు. అతడిని కాపాడేందుకు అఖిల కుంటలోకి దిగింది. ఇద్దరు నీటిలో మునుగుతుండగా అక్కడే ఉన్న పలువురు ఇరువురిని బయటకు తీశారు. అయితే అప్పటికే అఖిల మృతిచెందగా, గణే్‌షను ఆసుపత్రికి తరలించారు.  


Updated Date - 2021-06-05T05:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising