ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

ABN, First Publish Date - 2021-07-18T05:04:32+05:30

భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామలో శనివారం మైయిలా లక్ష్మారెడ్డి (45)అనే రైతు మోటార్‌కు కనెక్షన్‌ ఇస్తూ కరెంట్‌ షాక్‌ గురై మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్ల, జులై 17: భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామలో శనివారం మైయిలా లక్ష్మారెడ్డి (45)అనే రైతు మోటార్‌కు కనెక్షన్‌ ఇస్తూ కరెంట్‌ షాక్‌ గురై మృతి చెందాడు. లక్మారెడ్డి గొమ్ముగూడెం గ్రామంలో సుమారు 10ఎకరాల వ్యవసాయం చేస్తుంటాడు. వర్షాలు పడడంతో పొలంలో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇదే క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మోటార్‌కు కనెక్షన్‌ ఇస్తుండగా ఒకవైర్‌ వచ్చి అతని చేతిపై పడింది. దీంతో విద్యుత్‌ షాక్‌గురై అపస్మాకర స్థితికి చేరుకున్నాడు. కొనఊపిరితో ఉన్న అతడిని వైద్యశాలకు తరలిస్తుండా మార్గమధ్యంలో మృతి చెందాడు.  

Updated Date - 2021-07-18T05:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising