ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళం

ABN, First Publish Date - 2021-02-25T04:39:07+05:30

కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి క్రీసెంట్‌ ఫార్మసీ అధినేత షేక్‌.జానిమియా బుధవారం రూ.50వేల నగదును హెచ్‌ఎంకు విరాళంగా అందజేశారు.

హెచ్‌ఎంకు రూ.50వేలు నగదును అందిస్తున్న క్రీసెంట్‌ ఫార్మసీ అధినేత జానిమియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, ఫిబ్రవరి 24: కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి క్రీసెంట్‌ ఫార్మసీ అధినేత షేక్‌.జానిమియా బుధవారం రూ.50వేల నగదును హెచ్‌ఎంకు విరాళంగా అందజేశారు. ఈ పాఠశాల విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనపై ఇటీవల ఆపాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చి ఆర్థికసాయం కోరటంతో స్పందించి తమవంతుగా ఆ నగదును హెచ్‌ఎం మాధవరావుకు అందజేశారు. భవిష్యత్‌లో తమవంతుగా చేయూతనిస్తానని జానిమియా చెప్పారు. దాతను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు ప్రతినిధి పసుమర్తి చంద్రరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising