ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-06-08T04:42:08+05:30

మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామానికి చెందిన రాయల ఏసు(50) గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదశాత్తు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొణిజర్ల, జూన్‌ 7: మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామానికి చెందిన రాయల ఏసు(50) గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదశాత్తు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం ఏసు చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి ఊపిరిఆడక మృతిచెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్త్నుట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-06-08T04:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising