ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలంలోకి పోలవరం బ్యాక్ వాటర్ వస్తే ఊరుకోం: మధు

ABN, First Publish Date - 2021-07-03T17:04:07+05:30

పోలవరం నిర్మాణంతో గోదావరిలో ప్రజలను ముంచేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: పోలవరం నిర్మాణంతో గోదావరిలో ప్రజలను ముంచేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. శనివారం భద్రాచలంలో అఖిలపక్ష నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ముంపు మండలాల్లో పరిహారం చెల్లించడంలో, పునరావాసం కల్పనలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా జులై 5న విజయవాడలో దీక్ష చేయనున్నట్లు తెలిపారు. 3 లక్షల మంది భూ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలోకి పోలవరం బ్యాక్ వాటర్ వస్తే ఊరుకోమని మధు అన్నారు.

Updated Date - 2021-07-03T17:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising