ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-02-02T05:07:47+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీహెచ్‌ఎం గ్రేడ్‌-2, ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలని ఉపసంచాలకులు రమాదేవి అన్నారు.

కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్న రమాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి

భద్రాచలం, ఫిబ్రవరి 1: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీహెచ్‌ఎం గ్రేడ్‌-2, ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలని ఉపసంచాలకులు రమాదేవి అన్నారు. సోమవారం డీడీ కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీ హెచ్‌ఎం ఎల్‌ఎ్‌ఫఎల్‌ ఉపాధ్యాయ పదోన్నతుల కౌన్సిలింగ్‌ను ఏసీఎంవో రమణయ్య, భద్రాచలం ఏటీడీవో నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈ ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ను ఉద్దేశించి డీడీ రమాదేవి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌, పీవో గౌతమ్‌ సూచనలు, సలహాలు పాటిస్తూ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏటీడీవో నరసింహారావు, సూపరింటెండెంట్‌ ప్రమీలాబాయి, ఏసీఎంవో రమణయ్య, బావ్‌సింగ్‌, డీడీ కార్యాలయ సెక్షన్‌ అసిస్టెంటు నారాయణ, నాగమణి, భద్రు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T05:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising