ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం జిల్లాల్లో ముగ్గురికి కరోనా

ABN, First Publish Date - 2021-10-21T05:22:04+05:30

ఖమ్మం జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4,943మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబర్‌ 20: ఖమ్మం జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4,943మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో బుధవారం నలుగురు చేరారు. ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుం 24మంది చికిత్స పొందుతున్నారు. 296 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-10-21T05:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising