ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-02-28T04:38:16+05:30

మండలంలో ఇటీవల కరోనా కేసులు తగ్గాయి. కానీ ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వీరాపురంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరకగూడెం ఎంపీడీవో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరకగూడెం, ఫిబ్రవరి 27 : మండలంలో ఇటీవల కరోనా కేసులు తగ్గాయి. కానీ ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వీరాపురంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. శనివారం కరకగూడెం వైద్యాధికారి ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా.. ఒక పాజిటివ్‌ కేసు నమోదయినట్లు వైద్యాధికారి తెలిపారు. ఆ ఒకటి కూడా ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి రావడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-02-28T04:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising