ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పాంజ్‌ ఐరన్‌ విస్తరణకు సహకరించండి

ABN, First Publish Date - 2021-07-27T05:00:13+05:30

వసాన దశకు చేరుకున్న పాల్వంచలోని ఎన్‌ఎండీసీ అనుబంధ స్పాంజ్‌ఐరన్‌ కర్మాగారాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడ కోనేరు సత్యనారాయణ(చిన్ని) కోరారు.

కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న కోనేరు చిన్ని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని వినతి

పాల్వంచ, జులై26: అవసాన దశకు చేరుకున్న పాల్వంచలోని ఎన్‌ఎండీసీ అనుబంధ స్పాంజ్‌ఐరన్‌ కర్మాగారాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడ కోనేరు సత్యనారాయణ(చిన్ని) కోరారు. ఈమేరకు స్పాంజ్‌ఐరన్‌లోని కార్మిక సంఘాల నాయకులతో కలిసి చిన్ని సోమవారం ఢిల్లీలోని శాస్ర్తీ భవన్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 1979లో ఏర్పాటైన కర్మాగారం ఆసియాలోనే అనేక అవార్డులు సాధించిందని గుర్తుచేశారు. ఐరన్‌ఓర్‌ను కనీస ధరకు స్పాంజ్‌ఐరన్‌కు అప్పగిస్తే సంస్థ లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్‌ల నాయకులు బాణోత్‌ బాలూనాయక్‌, అల్లికాంతయ్య, రామగిరి రవి, సాగర్‌, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising