ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధిర కోర్టు సమస్యలపై సీజేఐ సానుకూలత

ABN, First Publish Date - 2021-06-17T05:11:57+05:30

మధిర కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారంపై సూప్రింకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ సానుకూలత వ్యక్తం చేశారని బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు తెలిపారు.

సీజేఐ ని కలిసిన మధిర న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భారత ప్రధాన న్యాయయూర్తిని కలిసిన మధిర ‘బార్‌’ నాయకులు

మధిరటౌన్‌, జూన్‌ 16: మధిర కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారంపై సూప్రింకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ సానుకూలత వ్యక్తం చేశారని బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మధిర బార్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో ప్రధాన న్యాయమూర్తిని కలిసి మధిర సబ్‌ కోర్టు మంజూరు విషయం అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని మధిర కోర్టు భవనం చాలా పురాతనమైనదని నూతన భవనం మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. వీటిపై సీజేఐ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దిరిశాల జగన్మోహనరావు, గోపాల్‌, జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising