ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో బాలుడు బ్రెయిన్‌డెడ్‌

ABN, First Publish Date - 2021-07-23T04:26:49+05:30

భద్రాచలానికి చెందిన ఓ బాలుడికి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సిద్ధు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు

భద్రాచలం, జూలై 21: భద్రాచలానికి చెందిన ఓ బాలుడికి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన డాక్టర్‌ భాను ప్రసాద్‌-సీత అనే వారికి సంతానం లేకపోవడంతో 10మంది అనాథలను పెంచుకుంటున్నారు. వారిలో నాలుగోవాడైన  సిద్ధు(13) అనారోగ్యంతో బాధప డుతూ హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందతూ ‘బ్రెయిన్‌డెడ్‌’ అయ్యాడు. దీంతో బాలుడి అవ యవాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో గురువారం అవసరమైన వారికి దానం చేశారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సిద్దూ ఆరో తరగతి చదువు తున్నా డు. అతడిని దత్తత తీసుకొని పెంచుతున్న తండ్రి డాక్టర్‌ భానుప్రసాద్‌ భద్రాచలంలో వైద్యుడిగా సేవలంది స్తున్నాడు. 


Updated Date - 2021-07-23T04:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising