ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2021-05-18T18:30:54+05:30

జిల్లాలో కరోనా రోగుల కోసం రూ.70 లక్షల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కరోనా రోగుల కోసం రూ.70 లక్షల రూపాయల వ్యయంతో  కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా  జిల్లా అధికారులతో మంత్రి పువ్వాడ కరోనా హై పవర్ కమిటీ రివ్యూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకు ముందు కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహారాన్ని అందించారు. 

Updated Date - 2021-05-18T18:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising