ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మిన పత్తి పంటకు డబ్బులు ఇవ్వలేదని రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-12-23T19:27:29+05:30

అమ్మిన పత్తి పంటకు వ్యాపారి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అమ్మిన పత్తి పంటకు వ్యాపారి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం  చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో జరిగింది. ఈ ఘటన తర్వాత ఆ వ్యాపారిపై రైతు బంధువులు దాడి చేశారు. సుజాతనగర్ తండాకు చెందిన దేవ్ అనే రైతు పత్తి కొనుగోలు చేసిన వ్యాపారి షాపు మందే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్ని రోజులు తిరిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో అతని బంధువులు వ్యాపారిని చితకబాదారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Updated Date - 2021-12-23T19:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising