ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య వెండి ఇటుకకు భద్రాద్రిలో పూజలు

ABN, First Publish Date - 2021-01-17T05:21:11+05:30

అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో ఉపయోగించే వెండి ఇటుకకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సమర్పించే వెండి ఇటుకకు హారతి సమర్పిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, జనవరి 16: అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో ఉపయోగించే వెండి ఇటుకకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రవాస భారతీయులు చల్లా శ్రీనివాసరావు గాయత్రి దంపతులు అయోధ్య రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకను సమర్పించారు. ఈ క్రమంలో వారి ప్రతినిధులుగా గుంటూరుకు చెందిన జూపిటర్‌ ప్రసాదరావు, పద్మజ, భద్రాచలానికి చెందిన గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పాకాల దుర్గా ప్రసాద్‌, లక్ష్మీ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో జూపిటర్‌ ప్రసాదరావు, పద్మజ దంపతులు సేకరించిన ఏడున్నర కోట్ల శ్రీరామ లిఖిత పత్రాలకు సైతం రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పి.నరసింహారావు, సంతోష్‌, తిరుమలరావు, బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-17T05:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising