ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-06-18T05:11:15+05:30

కొణిజర్ల మండల పరిధిలోని శాంతినగర్‌ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆటో డీకొట్టిగా మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొణిజర్ల, జూన్‌17:  కొణిజర్ల మండల పరిధిలోని శాంతినగర్‌ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆటో డీకొట్టిగా మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మాచినేని రవి తెలిపిన వివరాలు ప్రకారం కృష్ణాజిల్లా, గంపలగూడెం మండలం, చల్లగూండ్లవారి గ్రామానికి చెందిన పదిరాజు నాగబ్రహ్మచారి, పదిరాజు జ్యోతి(41) దంపతులు ఖమ్మం వైపు నుంచి వారి స్వగ్రామానికి ద్విచక్రవాహనం పై వెళ్లుతుండగా శాంతినగర్‌ సమీపంలో ఆటో డీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం క్రిందపడగా భార్యభర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలోనే వైరాలో గల ప్రవేటు ఆసుపత్రికి తరలించగా పదిరాజు జ్యోతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగబ్రహ్మాచారి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 


Updated Date - 2021-06-18T05:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising