ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాలో 888 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-05-11T06:18:04+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 888మంది కొవిడ్‌బారిన పడినట్టు నిర్ధార ణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1999మందికి పరీక్షలు నిర్వహిం చగా.. 298మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమవిభాగం, మే 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 888మంది కొవిడ్‌బారిన పడినట్టు నిర్ధార ణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1999మందికి పరీక్షలు నిర్వహిం చగా.. 298మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఖమ్మం జిల్లాలో 1550మందికి పరీక్షలు చేయగా.. 590మందికి పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.


Updated Date - 2021-05-11T06:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising