ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరు జిల్లాల్లో 579 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-06-17T05:45:33+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధ వారం 579 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,277 మందికి పరీక్షలు నిర్వహించగా 325 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరు మృతి 

ఖమ్మం/కొత్తగూడెం నెట్‌వర్క్‌, జూన్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధ వారం 579 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,277 మందికి పరీక్షలు నిర్వహించగా 325 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో 165 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ నలుగురు మృత్యువాత పడ్డారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 8,039మందికి పరీక్షలు నిర్వహించగా 254 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 4,110 మంది బుధవారం వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. జూలూరుపాడు మండలం గాంధీనగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (50) బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందాడు. 


Updated Date - 2021-06-17T05:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising