ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామాయిల్ సాగులో ఖమ్మం జిల్లా రాష్ట్రానికి తలమానికంగా ఉంది: అజయ్‌

ABN, First Publish Date - 2021-08-14T21:48:20+05:30

గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 53 వేల ఎకరాల్లో మిర్చి సాగు జరిగితే నేడు లక్ష ఎకరాల్లో సాగు జరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 53 వేల ఎకరాల్లో మిర్చి సాగు జరిగితే నేడు లక్ష ఎకరాల్లో సాగు జరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పామాయిల్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రానికి తలమానికంగా ఉందన్నారు. మల్చింగ్, డ్రిప్పుల ద్వారా రైతులు అధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను మరింత ముందుకు నడిపించేందుకు సీఎం కేసీర్‌ కృషిచేస్తున్నారని పువ్వాడ అజయ్‌ తెలిపారు.

Updated Date - 2021-08-14T21:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising