ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2021-09-07T17:39:21+05:30

రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలనకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘునాథపల్లి: రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేష్‌ పిలుపునిచ్చారు. మండలంలోని గిద్దబండ తండా గ్రామ పంచాయతీలో సోమవారం జరిగిన  కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో వల్లాల వెంకటేష్‌, ద్వావర రాజు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-07T17:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising