ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్‌ మాట్లాడటంలేదు: రేవంత్‌

ABN, First Publish Date - 2021-08-04T00:43:49+05:30

ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాట్లాడటంలేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాట్లాడటంలేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు మోదీకి కేసీఆర్ లొంగిపోయారని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఒత్తిడివల్లే పాదయాత్రను బీజేపీ నేత బండి సంజయ్ వాయిదా వేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-08-04T00:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising