ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్, ఈటలపై రేవంత్ ఫైర్

ABN, First Publish Date - 2021-10-25T00:27:07+05:30

సీఎం కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: సీఎం కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఈటల భూముల పంచాయితీనే హుజురాబాద్ ఉపఎన్నిక వచ్చిందన్నారు. ఈటల రాజేందర్ సారా పాతదే.. సీసా కొత్తదని ఎద్దేవా చేశారు. మోడీ బోడి ఎవరు.. ఏడేళ్లు ప్రధాని కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-10-25T00:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising