ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌, జగన్‌ బాణమే షర్మిల: ఎర్ర సత్యనారాయణ

ABN, First Publish Date - 2021-04-11T08:06:08+05:30

తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని దెబ్బతీయడానికే సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి సంధించిన బాణమే షర్మిల అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని దెబ్బతీయడానికే సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి సంధించిన బాణమే షర్మిల అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.

Updated Date - 2021-04-11T08:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising