ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ధర్నా చేస్తే మోదీకి జ్ఞానోదయం అయ్యిందా?: పొన్నాల

ABN, First Publish Date - 2021-11-21T20:56:52+05:30

కేసీఆర్ ధర్నా చేస్తే మోదీకి జ్ఞానోదయం అయ్యిందా?: పొన్నాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ధర్నా చేస్తే మోదీకి జ్ఞానోదయం అయ్యిందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫసల్ బీమా డబ్బులు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. బ్రతకడానికి బీమా ఇవ్వమంటే.. చనిపోయాక బీమా ఇస్తారా?.. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ ఏనాడైనా పరామర్శించారా?  అని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయమంటే చేశారా అని నిలదీశారు. తెలంగాణ అమరులను ఆదుకునే ప్రక్రియ పూర్తయిందా?.. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను కేసీఆర్ ఎందుకు బయటపెట్టలేదు? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

Updated Date - 2021-11-21T20:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising