ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగం : రేవంత్

ABN, First Publish Date - 2021-11-24T17:58:49+05:30

తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ సేద తీరుతున్నాడన్నారు. కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమన్నారు. ఈ తీర్థ యాత్రలతో రైతాంగానికి, తెలంగాణకు అయ్యేది, పొయ్యేది ఏమి లేదన్నారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏందని రేవంత్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-11-24T17:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising