ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులను మోసం చేసిన కేసీఆర్‌: నరసింహులు

ABN, First Publish Date - 2021-08-26T02:26:23+05:30

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌ పోచంపల్లి: దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు భూపంపిణీ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన భూపంపిణీ నేడు నీరుగారిపోయిందని విమర్శించారు. భూదానోద్యమం స్ఫూర్తి నేడు లేదన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే భూదాన్‌ యజ్ఞ బోర్డుని రద్దు చేశారని, భూదాన్‌ భూములను విక్రయానికి పెట్టారని తప్పుబట్టారు. రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను కేసీఆర్‌ నడిపిస్తున్నారని విమర్శించారు. దళితుల ఉజ్వల భవిష్యత్తుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని భూములు కబ్జాకు గురయ్యాయో లెక్కలు తేల్చాలని నరసింహులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-26T02:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising