ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN, First Publish Date - 2021-02-23T20:09:39+05:30

బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురంలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురంలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఇంటి స్థలం వివాదంలో రామేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఇంట్లోఉన్న రామేశ్వర్ రెడ్డిని బయటకు తీసుకువచ్చి రోడ్డుపై దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని.. స్థలం ఇవ్వనందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తనపై అన్యాయంగా దాడి చేశారని బాధితుడు వాపోయారు. వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని రామేశ్వర్ రెడ్డి కోరుతున్నారు.

Updated Date - 2021-02-23T20:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising