ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి

ABN, First Publish Date - 2021-06-23T06:15:48+05:30

మండలంలోని బావుసాయిపేటకు చెందిన దళితుడు బొడ్డు భూమయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌ అన్నారు.

వినతిపత్రం అందజేస్తున్న దళిత సంఘాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనరావుపేట, జూన్‌ 22: మండలంలోని బావుసాయిపేటకు చెందిన దళితుడు బొడ్డు భూమయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌ అన్నారు. దళితుడు బొడ్డు భూమయ్యపై దాడిని నిరసిస్తూ బావుసాయిపేట గ్రామ కార్యదర్శికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూలీపని కోసం వెళ్లిన భూమయ్యను తీవ్రంగా కొట్టడం బాధాకరమన్నారు.  కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, మాల సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌, ప్రదీప్‌కుమార్‌, హరీష్‌, దేవరాజు, స్వామి ఉన్నారు. 

Updated Date - 2021-06-23T06:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising