ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-09-18T06:26:31+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, సెప్టెంబరు 17 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దేవస్థానం శుక్రవారం  భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన  స్వామివారిని దర్శించుకున్నారు.  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీ దేవి ఆలయంలో అమ్మవారి కుంకుమపూజలో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.  భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు  ఏర్పాట్లు చేశారు. 

 రాజన్న సేవలో అదనపు ఎస్పీ

రాజరాజేశ్వరస్వామివారిని ములుగు జిల్లా అదనపు ఎస్పీ చెన్నూరి రూపేష్‌ శుక్రవారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయనను ఆశీ ర్వదించారు.  ఆలయ పీఆర్‌వో చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌ ప్రసాదం అందజేశారు.

Updated Date - 2021-09-18T06:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising