ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-11-15T13:26:20+05:30

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం రెండో  సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేకువజాము నుండే  స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-11-15T13:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising