ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-08-02T05:39:04+05:30

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం నాడు భక్తులతో రద్దీగా మారింది.

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, ఆగస్టు 1 :  వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచితరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు.    పలువురు భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.  మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం డైరెక్టర్‌, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.వసంత ఆదివారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు  స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.  

Updated Date - 2021-08-02T05:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising