ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు కఠినంగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-05-21T04:49:24+05:30

ప్రభుత్వం ఆదేశాలతో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠి నంగా అమలు చేయాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశిం చా రు.

సూచనలు చేస్తున్న అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌

కొడిమ్యాల, మే 20: ప్రభుత్వం ఆదేశాలతో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠి నంగా అమలు చేయాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశిం చా రు. గురువారం జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న మండలం లోని దొంగమర్రి(జేఎన్‌టీయూ)పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ను ఆకస్మికంగా పరిశీలిం చారు. నిబంధనలు పాటిస్తూ పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. ఉద యం పది గంటలు దాటిన తర్వాత వాహనాలు రోడ్లపైకి వస్తె సీజ్‌ చేయా లని ఆదేశాలను జారీ చేశారు. అనుమతి పత్రాలు ఉండి, అత్యవసరంగా రో డ్లపైకి వచ్చే వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిబంద నలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని కొడిమ్యాల, మల్యా ల ఎస్సైలు ఎన్‌. మహేందర్‌, నాగరాజులను ఆదేశించారు. అడిషనల్‌ ఎస్పీ వెంట జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ కిషోర్‌ ఉన్నారు.

Updated Date - 2021-05-21T04:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising