ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-01-27T05:40:36+05:30

పీఆర్సీని ప్రకటించాలని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు

మాస్కులు పెట్టుకొని నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకరపట్నం, జనవరి 26: పీఆర్సీని ప్రకటించాలని కోరుతూ మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు వినూత్నంగా పీఆర్సీ అనిరాసి ఉన్న మాస్కులు పెట్టుకొని మంగళవారం స్కూల్‌ ఆవరణలో కనిపించారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మమతగౌతమి, ఉపాధ్యాయులు సురేందర్‌, చక్రధర్‌, షఫీ, శంకరయ్య, రాజ్‌కుమార్‌, మాధవి, సునీత, శోభ, తిరుపతి, నాగయ్య, తిరుపతయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising