ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2021-01-25T06:21:05+05:30

అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చే స్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

నిధుల మంజూరు ప్రొసీడింగ్‌ను అందజేస్తున్న మంత్రి ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మారం, జనవరి 24: అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చే స్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాల యంలో రామయ్యపల్లిలో యాదవసంఘ భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ కింద రూ.4.60లక్షల నిధుల మంజూరు ప్రొసీడింగ్‌ను కులస్థులకు మంత్రి అందజేశా రు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు. నంది మేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి,మండల బీసీసెల్‌ అధ్యక్షు డు మల్లేశం, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మహేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising