ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ కల్పించాలి

ABN, First Publish Date - 2021-02-02T05:48:47+05:30

పసుపు పంటను తవ్వుతున్న సమయం లో పంటకు మద్దతు ధర లేకపోవడం దురదృష్టకరమని జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న ఐక్యవేదిక నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌, ఎమ్మెల్యేలకు రైతు ఐక్యవేదిక నాయకుల వినతి 

జగిత్యాల అర్బన్‌, జనవరి 1: పసుపు పంటను తవ్వుతున్న సమయం లో పంటకు మద్దతు ధర లేకపోవడం దురదృష్టకరమని జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జి ల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌ ఎదుట మద్దతు ధర కల్పించాలని కో రుతూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంతో పాటు, ఎ మ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. పసుపు పంట అమ్ముకునేందుకు మార్కెట్‌లో ధర లేనందున రాష్ట్ర ప్రభుత్వం బో నస్‌ ప్రకటించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పసుపు పం ట క్వింటాలుకు రూ.15000 మద్దతు ధర కోసం సిఫార్సు చేయాలని కో రా రు. ఈ కార్యక్రమంలో రైతు చైక్యవేదిక నాయకులు తదితరులున్నారు. ప సుపుపంట మద్దతు ధర విషయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం ఇ చ్చేందుకు వెళ్లిన రైతు ఐక్యవేదిక నాయకులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వ్యతిరేక రాజకీయం చేసి బాండ్‌ పేపర్‌ రా సిచ్చిన వాళ్లకు ఓట్లు వేశారని ఎమ్మెల్యే అన్నారు. 

Updated Date - 2021-02-02T05:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising