ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అంతానికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2021-05-09T05:21:58+05:30

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని అంతాన్ని కాంక్షిస్తూ శ్రీగౌతమేశ్వర గోసంరక్షణ, శ్రీగౌతమేశ్వర కళా సమితిల ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర గోదావరినది తీరంలోని శ్రీరామలింగేశ్వస్వామికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.

శ్రీరామలింగేశ్వరుడికి జలాభిషేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని, మే 8: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని అంతాన్ని కాంక్షిస్తూ శ్రీగౌతమేశ్వర గోసంరక్షణ, శ్రీగౌతమేశ్వర కళా సమితిల ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర గోదావరినది తీరంలోని శ్రీరామలింగేశ్వస్వామికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో సుదర్శనహోమం నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల విద్యాసాగర్‌ గురూజీ, మేడగోని రాజమౌళిగౌడ్‌, కజ్జం శ్యాం, వేల్పుల వెంకటేష్‌, మైకేల్‌, దూడపాక శ్రీధర్‌, బుదార్తి శ్రీనివాస్‌, గణపతిశర్మలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising