ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం నిరసిస్తూ రాస్తారోకో

ABN, First Publish Date - 2021-03-02T06:05:59+05:30

తక్కళ్లపల్లి-సిరికొండ గ్రామాల మధ్య పెద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం నిరసిస్తూ సోమవా రం మండలంలోని సిరికొండలో బీజెపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించా యి.

సిరికొండలో రాస్తారోకో నిర్వహిస్తున్న బీజెపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథలాపూర్‌, ఫిబ్రవరి 1 : తక్కళ్లపల్లి-సిరికొండ గ్రామాల మధ్య పెద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం నిరసిస్తూ సోమవా రం మండలంలోని సిరికొండలో బీజెపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించా యి. నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం వంతెనను పూర్తి చే యడంలో విఫలమైందని ఆరోపించారు. వంతెనకు రు. 6 కోట్లు మంజూ రు చేసి కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే విడుదల చేయడం దా రుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం వల్లే పనులు జరగని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం వంతెన వద్ద నిరసన వెలిబుచ్చారు. ఈ కార్య క్రమంలో జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్‌రెడ్డి, జిల్లా ఉ పాధ్యక్షుడు ఎడ్మల వినోద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కంటె సత్యనారాయణ, బండ అంజయ్య, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రావు, జిల్లా రాజు, మల్యాల మారు తి, నరెడ్ల రవి ఉన్నారు.

Updated Date - 2021-03-02T06:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising