ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో కార్యాలయం ఎదుట కుటుంబం ధర్నా

ABN, First Publish Date - 2021-11-24T20:47:54+05:30

తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. కార్యాలయానికి తాళం వేసి అధికారులను సయితం లోపలకు రానివ్వకపోవడం కలకలం రేపింది. తనకు కొందరు టీఆర్ఎస్ నేతలు స్థలాన్ని అమ్మారని.. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుండగా వేరే అధికారులకు ఫిర్యాదు చేసి జేసీబీతో ఇంటిని కూల్చివేశారని ఆ కుటుంబం ఆరోపించింది. విషయం బయటకు రాకుండా రూ. 4 లక్షలతోపాటు స్థలం కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని బాధితుడు తెలిపాడు. ఒప్పందం జరిగి ఏడాది అయినా.. ఇంతవరకు స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-11-24T20:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising