ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanna siricilla: పదో తరగతి బాలిక అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-11-25T17:17:26+05:30

జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహాన్ని సిరిసిల్ల ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటాపూర్ గ్రామంలో  బాలిక అమ్మమ్మ,  కుటుంబీకులు అడ్డుకున్నారు. అమ్మాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-25T17:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising