ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2021-10-11T13:55:06+05:30

జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామానికి చెందిన సొనవేని రేణయ్య(30) అనే యువకుడు మధ్యమానేరులో ఆదివారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామానికి చెందిన సొనవేని రేణయ్య(30) అనే యువకుడు మధ్యమానేరులో ఆదివారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. సోమవారం తెల్లవారుజామున మృతదేహాం నీటిపై తేలింది. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బయటకు తీశారు. రేణయ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2021-10-11T13:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising