ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 12 లక్షలు

ABN, First Publish Date - 2021-12-01T05:51:33+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది.

రాజన్న ఆలయ ఆవరణలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, నవంబరు 30 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 12 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఆరు రోజుల వ్యవధిలో భక్తులు  స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 12 లక్షల 46 వేల 660 రూపాయల నగదు, 193 గ్రాముల 150 మిల్లీ గ్రాముల బంగారం, 13 కిలోల 820 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-01T05:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising