ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 వేల ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థే గెలుపు: రఘునందన్‌రావు

ABN, First Publish Date - 2021-11-02T18:25:49+05:30

25వేల ఓట్లకు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని రఘునందన్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిలో 25వేల ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ హుజురాబాద్ మండలం, మున్సిపాలిటీలో బీజేపీకి ఓట్లు రావాలంటే చాలా కష్టమని ముందుగానే భావించామన్నారు. అయితే 1,2,3 రౌండ్లలో బీజేపీకి ఆధిక్యత వస్తే.. 22 రౌండ్ల వరకు ఇదే ఆధిక్యత కొనసాగుతుందని అన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరంలేదన్నారు. చివరికి 25వేల ఓట్ల పై మెజారిటీతో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-02T18:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising