ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల దుస్థితిపై నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

ABN, First Publish Date - 2021-07-25T05:52:22+05:30

నగరంలో రోడ్ల దుస్థితిపై నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పద్మనగర్‌లో రోడ్డుపై నాట్లువేసి నిరసన వ్యక్తం చేశారు.

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 24: నగరంలో రోడ్ల దుస్థితిపై నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పద్మనగర్‌లో రోడ్డుపై నాట్లువేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేంరద్‌రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ రహదారి బావుపేట వరకు ఎండాకాలంలో దుమ్ముధూళి లేస్తూ, వర్షాకాంలో రోడ్డుపై నీరు నిలిచిపోయి గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో కూడా ప్రధాన రోడ్ల వ్యవస్థ సరిగా లేదని అన్నారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని, నగరంలోని రోడ్లపైకి డ్రైనేజీ నీరు వస్తోందని మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయ కులు సమద్‌ నవాబ్‌, ఎస్‌ఏ మోసిన్‌, గుండాటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎండీ తాజ్‌, ఉప్పరి రవి, బానోతు శ్రావణ్‌ నాయక్‌, సయ్యద్‌ అఖిల్‌, లింగంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising