ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సమస్య పరిష్కరించాలని సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన

ABN, First Publish Date - 2021-01-27T05:36:57+05:30

Climb the cell tower and protest to solve the land problem

సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్న మాదాసు లక్ష్మయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 26: తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ  కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ అనుబంధ గ్రామానికి చెందిన మాదాసు లక్ష్మయ్య సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామస్థులు సర్ధి చెప్పడంతో కిందకు దిగాడు. ఈ విషయమై ఆర్‌ఐ రజనీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా లక్ష్మయ్యకు సంబంధించిన భూ సమస్య ఎప్పుడో పరిష్కరించామన్నారు. 

Updated Date - 2021-01-27T05:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising